అమరావతి ప్రభుత్వ సముదాయ భవనాల్లో ఏసీలు లేకుండానే శీతలీకరణ కోసం డిస్ట్రిక్ట్ కూలింగ్ టెక్నాలజీ ప్రవేశపెడుతున్నారు. 350 కోట్లతో 20,000 టన్నుల సామర్థ్యం గల ప్లాంట్ ఏర్పాటుతో, 50% విద్యుత్ ఆదా ఆశిస్తున్నారు.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭
అమరావతి ప్రభుత్వ సముదాయ భవనాల్లో ఏసీలు లేకుండానే శీతలీకరణ కోసం డిస్ట్రిక్ట్ కూలింగ్ టెక్నాలజీ ప్రవేశపెడుతున్నారు. 350 కోట్లతో 20,000 టన్నుల సామర్థ్యం గల ప్లాంట్ ఏర్పాటుతో, 50% విద్యుత్ ఆదా ఆశిస్తున్నారు.