విజయవాడ–అమరావతి ప్రయాణికులకు శుభవార్త.. కరకట్టకు గుడ్‌బై, కొత్త సీడ్ యాక్సెస్ రోడ్ సిద్ధం

విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే వారికి భారీ ఊరట. కరకట్టపై ప్రయాణం తగ్గించేలా కొత్త సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి రానుంది. గుంటూరు చానల్ స్టీల్ బ్రిడ్జి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

అమరావతిలో వెంకటపాలెం శ్రీవారి ఆలయ విస్తరణ–అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నవంబర్ 27న శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.260 కోట్ల వ్యయంతో రెండు దశల్లో రాజగోపురం, మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ సహా పలు సౌకర్యాలు నిర్మించనున్నారు. గత ప్రభుత్వంలో నిలిచిన పనులకు తిరిగి ఊపిరి పోసిన కూటమి ప్రభుత్వం.