ఏపీలో బుల్లెట్ రైలు కారిడార్, ఎన్‌హెచ్ ప్రాజెక్టులకు వేగం – సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే, నేషనల్ హైవే ప్రాజెక్టులకు వేగం పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుల్లెట్ రైలు కారిడార్‌లు, భూసేకరణ, లాజిస్టిక్స్ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు.

అమరావతిలో నాలుగు గ్రామాలు కార్పొరేషన్‌లో లేవు: మిగిలిన గ్రామాలకు అనుమతులు తప్పనిసరి – MTMC కింద పూర్తి అధికార బదలాయింపు

అమరావతి పరిధిలోని పలు గ్రామాలు మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థలో విలీనం అయ్యాయి. ఇకపై భవన అనుమతులు, లే అవుట్లు, NOCలు సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు MTMC కమిషనర్ ఆమోదం తప్పనిసరి. ఏ గ్రామాలు మినహాయింపు? ఏ పనులకు అనుమతి తప్పనిసరి? పూర్తి వివరాలు ఇక్కడ.

నేపాల్‌లో చిక్కుకున్న 217 తెలుగు పౌరుల రక్షణకు లోకేష్ అపరాత్రి శ్రమ

నేపాల్‌లో చిక్కుకున్న 217 తెలుగు పౌరులను సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ సమన్వయంతో ప్రత్యేక విమానాలు, మిలటరీ సాయం, హెలికాప్టర్లతో సహాయక చర్యలు జరుగుతున్నాయి. బాధితులకు ధైర్యం చెప్పిన లోకేష్ వివరాలు.

జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుపై చర్యలు – 7 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుపై 80 వేల ప్రజల ఫిర్యాదులపై ప్రభుత్వం సీరియస్. మంత్రుల కమిటీ ఏర్పాటుతో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమగ్ర అధ్యయనం ప్రారంభం.