రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాజమహేంద్రవరంలో రూ.3.60 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మించారు. గోదావరి పుష్కరాలకు ఆంజలీగా ఈ స్టేడియానికి పేరు పెట్టడాన్ని, కొత్త క్రీడా విధానం ద్వారా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కొనసాగుతోందని అన్నారు.