ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో పదివికెట్లతో భారత్ విజయానికీ కీలకం అయిన పేసర్ ఆకాశ్‌దీప్, తన సోదరి క్యాన్సర్‌తో పోరాడుతోందని భావోద్వేగంగా తెలిపాడు. మూడు కుటుంబ విషాదాలను దాటి క్రికెట్‌లో విజయం సాధించిన అతని ప్రేరణాత్మక కథ.