పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచ క్రికెట్‌లో విషాదాన్ని నింపింది. బీసీసీఐ, ఐసీసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ చర్యను ఖండించాయి. ఆఫ్ఘనిస్థాన్ ట్రై సిరీస్ నుంచి వైదొలిగింది.