మూసీ నది పునరుజ్జీవనానికి సీఎం రేవంత్ రెడ్డి బృహత్ ప్రణాళిక. రూ.4 వేల కోట్ల ఏడీబీ రుణం, గోదావరి జలాల తరలింపు, 55 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్, ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం నిర్మాణం పూర్తి వివరాలు.