పొన్నూరు లింగేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఏలూరి చెన్నయ్య ఫిర్యాదు మేరకు జగన్ మీడియాపై కేసు నమోదైంది. దొంగతనం కేసులో తప్పుడు ప్రచారం చేసి పరువు నశింపజేశారని ఆరోపణ. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేరును కూడా అనవసరంగా లాగారంటూ కేసు.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭
పొన్నూరు లింగేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఏలూరి చెన్నయ్య ఫిర్యాదు మేరకు జగన్ మీడియాపై కేసు నమోదైంది. దొంగతనం కేసులో తప్పుడు ప్రచారం చేసి పరువు నశింపజేశారని ఆరోపణ. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేరును కూడా అనవసరంగా లాగారంటూ కేసు.