ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై బుధవారం ఉదయం ‘జన్ సున్ వాయి’ కార్యక్రమంలో దాడి జరిగింది. గుజరాత్కు చెందిన యువకుడు చెంపదెబ్బ కొట్టడంతో ఉద్రిక్తత. బీజేపీ నేతలు రాజకీయ కుట్రగా ఆరోపించగా, ఆప్ నేత అతిశీ తీవ్రంగా ఖండించారు.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై బుధవారం ఉదయం ‘జన్ సున్ వాయి’ కార్యక్రమంలో దాడి జరిగింది. గుజరాత్కు చెందిన యువకుడు చెంపదెబ్బ కొట్టడంతో ఉద్రిక్తత. బీజేపీ నేతలు రాజకీయ కుట్రగా ఆరోపించగా, ఆప్ నేత అతిశీ తీవ్రంగా ఖండించారు.