కేంద్ర ఉద్యోగులకు శుభవార్త.. 8వ వేతన సంఘానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కొత్త వేతన సవరణలు 2026 జనవరి నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల 50 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లు లాభం పొందనున్నారు.

8వ వేతన సంఘంపై ఆసక్తి పెరుగుతోంది – వేతన మార్పులు, డీఏ విలీనం పై స్పష్టత ఎప్పుడు?

8వ వేతన సంఘం ఎప్పుడు వస్తుంది? డీఏ బేసిక్ పేతో విలీనం అవుతుందా? వేతనాలు, పెన్షన్లలో ఎంత పెరుగుదల ఉంటుందో తెలుసుకోండి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, కనిష్ఠ వేతన సవరణలపై తాజా సమాచారం.

8వ వేతన సంఘానికి ఆమోదం – కనీస జీతం ₹51,000 కు పెంపు!

APNewsHunt.com | జూన్ 21, 2025 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. 8వ వేతన సంఘాన్ని కేంద్రం ఆమోదించింది. ఈ సవరణలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా […]