విద్యా శాఖ కీలక నిర్ణయం – 2025-26 పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఖరారు.

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. పరీక్షలు మార్చి 16 నుండి ప్రారంభమవుతాయి. ఫీజు చెల్లింపు తేదీలు, హాల్‌టికెట్‌లో QR కోడ్ మ్యాప్ వివరాలు, 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక వివరాలు తెలుసుకోండి.

CBSE: ఇక పై ఏడాదికి రెండుసార్లు 10వ తరగతి బోర్డు పరీక్షలు

న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా బోర్డుల్లో ఒకటైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి బోర్డు పరీక్షల విధానంలో సంచలనాత్మక మార్పు తీసుకువచ్చింది. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించటం, మెరుగైన […]