హైదరాబాద్ గుర్రంగూడ ప్రాంతానికి చెందిన యువకుడు కార్తీక్ బైక్పై వెళ్తుండగా మాంజా మెడలో చుట్టుకుని తీవ్రమైన గాయాలతో పడిపోయాడు. కామినేని ఆస్పత్రి వైద్యుల తక్షణ శస్త్రచికిత్సతో ప్రాణాపాయం తప్పింది. సంక్రాంతికి ఇంకా సమయం ఉన్నా మాంజా ప్రమాదాలు పెరుగుతున్నందున అధికారులు చర్యలు తీసుకోవాలని నిపుణుల హెచ్చరిక.
Tag: హైదరాబాద్ వార్తలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కొత్త రగడ: డబ్బు తీసుకుని ఓటు వేయనివారిపై పార్టీల ఒత్తిడి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత రాజకీయ పార్టీల విచిత్ర చర్యలు బహిర్గతమయ్యాయి. డబ్బు తీసుకుని ఓటు వేయని వారిపై ఒత్తిడి, బస్తీలు–అపార్ట్మెంట్లలో కలకలం.