హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి రోడ్డుపక్కన వేలకొద్దీ నాటుకోళ్లు అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాయి. ప్రజలు ఉచితంగా కోళ్లు పట్టుకునే వింత సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.