విజయవాడలో ఘోర హత్య. కుటుంబ కలహాల కారణంగా భార్యకు దూరంగా ఉన్న భర్త పట్టపగలు నడిరోడ్డుపైనే భార్య గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.