ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో భారత్ చరిత్ర సృష్టించింది. షఫాలీ వర్మ అద్భుత బ్యాటింగ్, దీప్తి శర్మ ఆల్రౌండ్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాపై భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్ టైటిల్ గెలుచుకుంది.
Tag: స్మృతి మంధన
మహిళల వన్డే వరల్డ్కప్ సెమీస్ ఫిక్స్! ఆస్ట్రేలియాతో తలపడనున్న టీమిండియా
మహిళల వన్డే ప్రపంచకప్లో సెమీఫైనల్ సమీకరణాలు ఖరారయ్యాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో భారత్ అక్టోబర్ 30న సెమీస్లో తలపడనుంది. పూర్తి వివరాలు ఇక్కడ.