చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు – తొలిసారి ప్రపంచకప్‌ విజేతగా భారత్‌

ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో భారత్ చరిత్ర సృష్టించింది. షఫాలీ వర్మ అద్భుత బ్యాటింగ్‌, దీప్తి శర్మ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాపై భారత్‌ 52 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్‌ టైటిల్‌ గెలుచుకుంది.

మహిళల వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌ ఫిక్స్‌! ఆస్ట్రేలియాతో తలపడనున్న టీమిండియా

మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ సమీకరణాలు ఖరారయ్యాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో భారత్‌ అక్టోబర్‌ 30న సెమీస్‌లో తలపడనుంది. పూర్తి వివరాలు ఇక్కడ.