‘డిజిటల్ అరెస్ట్’ ముఠా సభ్యులు అరెస్టు..! భీమవరం పోలీసుల విజయం.

భీమవరం పోలీసులు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా 13 మందిని అరెస్ట్ చేశారు. విశ్రాంత ప్రొఫెసర్ నుంచి రూ.78 లక్షలు దోచుకున్న కేసులో రూ.42 లక్షలు స్వాధీనం, మరో రూ.19 లక్షలు ఫ్రీజ్. అనుమానాస్పద కాల్స్‌కు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ హెచ్చరిక.

జాగ్రత్త — వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్ చేసి కొత్త రకమైన సైబర్ మోసాలు 

వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్న సైబర్ నేరగాళ్లు. సైబర్ పోలీసులు ఇచ్చిన హెచ్చరికలు, రక్షణ చిట్కాలు తెలుసుకోండి.