విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు దుర్గమ్మ-సరస్వతీ దర్శనానికి భారీగా తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు, అలర్ట్లు కూడా జారీ.