ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025 మే 31 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు […]