సంగారెడ్డి‌లో హిజ్రాల బలవంతపు వసూళ్లపై కఠినచర్యలు: 60 మంది హిజ్రాలకు పోలీసుల కౌన్సెలింగ్

సంగారెడ్డి జిల్లాలో శుభకార్యాల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో హిజ్రాల బలవంతపు వసూళ్లను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. ఎస్పీ ఆదేశాలపై 60 మంది హిజ్రాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించిన అమీన్‌పూర్ సీఐ నరేష్ హెచ్చరికలు, భవిష్యత్ చర్యలు పూర్తి వివరణలో.

తెలంగాణలో రెండు కొత్త మున్సిపాలిటీలు: జిన్నారం, ఇంద్రేశానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, ఇంద్రేశం గ్రామాలను మున్సిపాలిటీలుగా మారుస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో ఉండే ఈ ప్రాంతాలు పారిశ్రామిక అభివృద్ధి, […]