సంగారెడ్డి బీరంగూడలో ప్రేమ వ్యవహారం నేపథ్యంలో బీటెక్ విద్యార్థి సాయి హత్య. యువతి తల్లిదండ్రులే క్రూరంగా హతమార్చిన ఘటనపై పోలీసులు దర్యాప్తు.