సంక్రాంతి పండగ సందర్భంగా కోస్తా జిల్లాల్లో జరిగే కోడిపందేలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూదం, జంతుహింస నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.