ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ప్రధాన విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతులను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమించారు. ఈ నియామకాలతో విద్యా ప్రమాణాలు, పరిశోధనా కార్యకలాపాలు మరింత బలోపేతం కానున్నాయి.