భారత మహిళల వరల్డ్ కప్ విజేత తెలుగమ్మాయి శ్రీచరణికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన సన్మానం చేశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ రాష్ట్రంలో మహిళా క్రికెట్ అకాడమీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.