శ్రీకాకుళం తీరంలో హృదయ విదారకం: 150 ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి – పర్యావరణ విధ్వంసానికి నిదర్శనం

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు తీరంలో సుమారు 150 ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందాయి. ప్లాస్టిక్ వలలు, స్పీడ్ బోట్లు కారణమని పర్యావరణ ప్రేమికుల ఆవేదన.

నారా లోకేష్ బాధ్యతాయుత వైఖరి – రెండు ఘటనల్లో చూపిన నాయకత్వం భవిష్యత్ ముఖ్యమంత్రి లక్షణం!

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రెండు ముఖ్య సంఘటనల్లో చూపిన చురుకైన స్పందన, బాధ్యతాయుత నిర్ణయాలు ప్రజల మనసులు గెలుచుకున్నాయి. ఆయనలో భవిష్యత్ ముఖ్యమంత్రి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.