మహారాష్ట్ర జల్‌గావ్‌లో వృద్ధురాలి చితిలో బంగారం కోసం దొంగలు పడ్డారు. బూడిద గాలించి కపాలం, ఎముకలను ఎత్తుకెళ్లిన ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. పోలీసులు విచారణలో ఉన్నారు.