విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయదశమితో ముగియనున్నాయి. ఈ ఏడాది హంసవాహన తెప్పోత్సవం వరదల కారణంగా రద్దు.