మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్‌, ఆశన్నలు లొంగిపోయిన తర్వాత వారికి మావోయిస్టుల నుంచే ముప్పు ఉన్నందున, కేంద్రం వై కేటగిరీ భద్రత కల్పించేందుకు సిద్ధమవుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా రక్షణ కల్పిస్తున్నారు.