వైఎస్ షర్మిల – కల్వకుంట్ల కవిత: రాజకీయాల్లో ఇంటిపేరు వివాదం వెనక అసలు కథ

రాజకీయాల్లో మహిళా నేతలపై ఇంటిపేరు వివాదం ఎందుకు తెరపైకి వస్తుంది? వైఎస్ షర్మిల – దేవనపల్లి (కల్వకుంట్ల) కవిత ఉదాహరణలు చూస్తే ఇది కేవలం రాజకీయ వ్యూహమేనని స్పష్టమవుతోంది. పూర్తి విశ్లేషణ చదవండి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా వివాదం – వైసీపీ వాదన, కూటమి ప్రతిస్పందన, నిబంధనల స్పష్టత

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టుబడుతుండగా, కూటమి నిబంధనల ప్రకారం అది సాధ్యం కాదంటోంది. ప్రతిపక్ష హోదా చరిత్ర, నిబంధనలు, ఏపీ అసెంబ్లీ పరిస్థితి వివరాలు ఈ కథనంలో.

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రాజకీయ సమరం: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇవి ఎన్డీఏ–వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మున్సిపల్‌, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ల ప్రక్రియ, కీలక రాజకీయ పరిణామాలపై పూర్తి వివరాలు.

సుగాలి ప్రీతీ కేసులో కూటమి సంచలన నిర్ణయం – మరోసారి సీబీఐ విచారణకు ఆదేశాలు

సుగాలి ప్రీతీ కేసు 2017 నుండి వివాదాస్పదంగానే ఉంది. కూటమి ప్రభుత్వం మరోసారి సీబీఐకి అప్పగించగా, పవన్ కళ్యాణ్ ఆందోళనలు, రాజకీయ విమర్శలు, వైసీపీ-జనసేన వాదనలు మళ్లీ హాట్ టాపిక్ అయ్యాయి.

రాజమండ్రిలో వైసీపీ మాజీలు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను కలిశారు

రాజమండ్రిలో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను కలసి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కూటమి వ్యూహాలను చర్చించారు.

ఆగిపోయిన ప్రాజెక్ట్ మళ్లీ బాట పట్టింది – బాలకృష్ణ పాల్గొననున్న శంకుస్థాపన వేడుక

అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన. తొలి దశలో 300 పడకల సామర్థ్యం, భవిష్యత్తులో వెయ్యి పడకలకు విస్తరణ. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరు.

వైసీపీ నేతల అయోమయం – కార్యకర్తల్లో పెరుగుతున్న గందరగోళం

జమిలీ ఎన్నికలు వస్తాయని ఒక వైపు వైసీపీ నేతలు చెబుతుంటే, మరోవైపు జగన్ రెడ్డి 2028లో పాదయాత్ర చేస్తారని అంటున్నారు. ఈ దిశాహీనతతో కార్యకర్తల్లో తీవ్ర అయోమయం నెలకొంది.

“నల్లపరెడ్డి వ్యాఖ్యలపై పవన్, లోకేష్ ఆగ్రహం”

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిపై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపరిస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు.