జమిలీ ఎన్నికలు వస్తాయని ఒక వైపు వైసీపీ నేతలు చెబుతుంటే, మరోవైపు జగన్ రెడ్డి 2028లో పాదయాత్ర చేస్తారని అంటున్నారు. ఈ దిశాహీనతతో కార్యకర్తల్లో తీవ్ర అయోమయం నెలకొంది.