మంగళగిరిలో జనసేన ఎదుగుదల అడ్డుకుంటున్నారు: కాపరౌతు సుందరయ్య ఆరోపణలు

మంగళగిరిలో జనసేన పార్టీ ఎదుగుదల అడ్డుకుంటున్నారని కాపరౌతు సుందరయ్య ఆరోపించారు. నామినేటెడ్ పదవులు, అంతర్గత విభేదాలపై తీవ్ర విమర్శలు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ట్విస్ట్: చంద్రబాబు–నారాయణ కేసు మూసివేతపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ అక్రమాల కేసులో చంద్రబాబు నాయుడు, నారాయణపై కేసు మూసివేతకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయం కోరుతూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్.. వజ్ర వాహనంలో తరలింపు

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో వజ్ర వాహనంలో తరలింపు. జగన్ తీవ్ర ఖండన.

YS జగన్‌కు అస్వస్థత: పులివెందుల పర్యటన రద్దు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జ్వరంతో బాధపడుతున్నందున పులివెందుల పర్యటన రద్దు. వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు వైసీపీ వెల్లడించింది.

గుంటూరులో వైసీపీ నిరసనల్లో ఉద్రిక్తత – అంబటి రాంబాబు, సీఐ మధ్య ఘర్షణ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో గుంటూరులో ఉద్రిక్తత చెలరేగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో జరిగిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

జగన్ రైతు పరామర్శ యాత్ర – వాస్తవాలకన్నా అబద్ధాలే ఎక్కువ, ప్రజల్లో వ్యంగ్యానికి గురైన వైసీపీ అధినేత

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తుపాను అనంతరం నిర్వహించిన రైతు పరామర్శ యాత్ర ప్రజల్లో వ్యంగ్యానికి గురైంది. పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, స్థిరీకరణ నిధి వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైసీపీ డిజిటల్ బుక్‌లో మాజీమంత్రి విడదల రజినిపై ఫిర్యాదు – రాజకీయాల్లో కలకలం

వైసీపీ కార్యకర్తల రక్షణ కోసం ప్రారంభించిన డిజిటల్ బుక్‌లో మాజీమంత్రి విడదల రజినిపై ఫిర్యాదు నమోదైంది. నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం చేసిన ఈ ఫిర్యాదు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

జగన్ కొత్త పోరుబాట – మెడికల్ కాలేజీలపై నిరసన దీక్ష, రాజీనామా ఆలోచన

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపు. మాజీ సీఎం జగన్ మెడికల్ కాలేజీల PPP విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతున్నారు. దసరా తరువాత నిరహార దీక్షలో స్వయంగా పాల్గొనాలని నిర్ణయం. అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాలు కూడా పరిగణనలోకి.

వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణ – జగన్ కీలక నిర్ణయాల దిశగా

ఏపీలో వైసీపీ అసెంబ్లీ బహిష్కరణపై పెద్ద చర్చ. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.

వైఎస్ రాజారెడ్డి రాజకీయ ప్రవేశం: షర్మిల కుమారుడి ఎంట్రీతో ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబం మరో వారసుడు రంగప్రవేశం చేయబోతున్నారు. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి కర్నూలులో తన తొలి పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చి, కాంగ్రెస్ తరఫున భవిష్యత్‌లో కీలక పాత్ర పోషించబోతున్నారని అంచనా. జగన్–షర్మిల విభేదాల తర్వాత కుటుంబంలో కొత్త రాజకీయ చర్చ.