YS జగన్‌కు అస్వస్థత: పులివెందుల పర్యటన రద్దు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జ్వరంతో బాధపడుతున్నందున పులివెందుల పర్యటన రద్దు. వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు వైసీపీ వెల్లడించింది.

రుషికొండ ప్యాలెస్ కాంతిలో మాకవరం మెడికల్ కాలేజీ శిథిలాలు – జగన్ పాలనపై విమర్శలు

మాజీ సీఎం జగన్ రెడ్డి శంకుస్థాపన చేసిన మాకవరం మెడికల్ కాలేజీ ఇంకా మట్టిగోడలతో ఉండగా, రుషికొండ ప్యాలెస్ మాత్రం విలాసవంతంగా సిద్ధమైంది. ప్రజా డబ్బుతో నిర్మించిన ఈ ప్యాలెస్‌పై తీవ్ర విమర్శలు.

వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణ – జగన్ కీలక నిర్ణయాల దిశగా

ఏపీలో వైసీపీ అసెంబ్లీ బహిష్కరణపై పెద్ద చర్చ. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.

రాజమండ్రిలో వైసీపీ మాజీలు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను కలిశారు

రాజమండ్రిలో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను కలసి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కూటమి వ్యూహాలను చర్చించారు.

సింగయ్య మృతి కేసులో హైకోర్టులో జగన్‌కు తాత్కాలిక ఊరట

పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసులో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో జగన్‌పై […]

పొదిలి పర్యటనలో వైఎస్ జగన్ కు మహిళల నుండి నిరసనలు.

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి బుధవారం ప్రకాశం జిల్లాలోని పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. ఆయన రైతుల సమస్యలపై అవగాహన పొందడం కోసం వచ్చిన సందర్భంగా, స్థానిక మహిళలు ఆయనపై నిరసనలు నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలను ముట్టడి చేసి కొంత ఉద్రిక్తత ఏర్పడింది, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.