ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టులో రెండో సొరంగంలో ఆకస్మిక వరదతో 200 మంది కార్మికులు చిక్కుకున్నారు. అధికారుల అప్రమత్తతతో సురక్షితంగా రక్షణ చర్యలు పూర్తయ్యాయి.