దేశంలో ఉగ్రవాదులు భారీ విష ప్రణాళికకు పూనుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మోహియుద్దీన్ రిసిన్ విషంతో సామూహిక దాడి ప్రణాళిక రచించినట్టు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వెల్లడించింది. ఢిల్లీలో కారు బాంబు పేలుడు, ఫరీదాబాద్‌లో పేలుడు పదార్థాల స్వాధీనం తర్వాత దేశవ్యాప్తంగా ఉగ్ర ముఠాలపై కట్టుదిట్టమైన చర్యలు.