గుంటూరు జిల్లా మంగళగిరి, పెదనందిపాడులో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు ప్రత్యేక కరెన్సీ అలంకరణలు చేశారు. మంగళగిరిలో రూ.2.35 కోట్లతో, పెదనందిపాడులో రూ.77,77,777 విలువైన నోట్లతో గణనాథుడిని అలంకరించి భక్తులను ఆకట్టుకున్నారు.