ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వినాయక చవితి సందేశం – రాష్ట్ర సుభిక్షత, ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణపతి ఆశీస్సులతో ఏపీ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్, అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలు, అలాగే సెప్టెంబర్ 6న అనంతపురంలో జరగనున్న “సూపర్-6 సూపర్ హిట్ సభ” వివరించారు.

వినాయక చవితి రోజు ఇంట్లో విగ్రహం ప్రతిష్ఠించే ముందు పాటించాల్సిన నియమాలు

వినాయక చవితి 2025 ఆగస్టు 27న జరగనుంది. ఇంట్లో గణపతి విగ్రహం ప్రతిష్ఠించే ముందు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, శాస్త్రోక్త సూచనలు, పూజా విధానం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.