సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2009 తర్వాత నియమితులైన టీచర్లందరికీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల టీచర్లు రెండు సంవత్సరాల్లో టెట్‌ పాస్ కావాలి. లేకపోతే ఉద్యోగం కోల్పోవాల్సిందే.