ఒకవైపు మౌంతా తుఫాన్‌ అప్రమత్తత – మరోవైపు ఎండలు పెరగడం దేనికి సంకేతం..?

ఆంధ్రప్రదేశ్‌ తీరానికి చేరువవుతున్న మౌంతా తుఫాన్‌ ప్రభావం కనిపిస్తోంది. సముద్రంలో 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. తుఫాన్‌ ముందు ఎండలు ఎందుకు పెరుగుతాయి? నిపుణుల విశ్లేషణతో తెలుసుకోండి.

మొంథా తుపాన్ దూసుకొస్తుంది – ఏపీ ప్రభుత్వం అలర్ట్, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గుంటూరులో భారీ వర్షం – రోడ్లు, లోతట్టు ప్రాంతాలు ముంపు

గుంటూరులో ఆదివారం కేవలం రెండు గంటల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వర్షంతో రహదారులు చెరువులను తలపించి, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నాగార్జునసాగర్‌, శ్రీశైలం, పోలవరం ప్రాజెక్టుల్లోనూ భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మళ్లీ మారుతోంది. రానున్న ఐదు రోజులు తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలతో పాటు పిడుగులు, ఈదురు గాలుల తీవ్రతను దృష్టిలో […]