తమిళనాడులో అయ్యప్ప భక్తులపై మృత్యు పంజా – ఏపికి చెందిన నలుగురు దుర్మరణం

శబరిమల నుండి రామేశ్వరం వెళ్తున్న అయ్యప్ప భక్తులపై తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. విజయనగరం, గజపతినగరం ప్రాంతాలకు చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డ ఘటనపై వివరాలు.

పూణే–బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం: రెండు కంటైనర్ లారీలు ఢీకొని ఎనిమిది మంది సజీవదహనం

పూణే–బెంగళూరు జాతీయ రహదారిపై నవలే వంతెన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. రెండు కంటైనర్ లారీలు ఢీకొనడంతో కారు మంటల్లో చిక్కి సజీవదహనమైంది. అధికారులు దర్యాప్తు చేపట్టారు.

శ్రీశైలం భక్తులకు తృటిలో ప్రమాదం తప్పింది – మంటల్లో కాలిన కారు, ప్రాణాలతో బయటపడ్డ కుటుంబం

శ్రీశైలం వెళ్తున్న భక్తుల కారు నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో మంటల్లో కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది.

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం – పెళ్లి కారు అదుపు తప్పి ముగ్గురు మృతి, ఏడుగురు గాయాలు

కాకినాడ జిల్లాలోని సోమవారం గ్రామం వద్ద పెళ్లి కారు అదుపు తప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో విద్యార్థులు కూడా ఉన్నారు.

బాపట్లలో భయానక రోడ్డు ప్రమాదం – ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి

బాపట్ల జిల్లాలో కర్లపాలెం మండలం సత్యవతిపేట వద్ద కారు, లారీ ఢీకొని నలుగురు మృతి చెందిన విషాదం. ఇద్దరు చిన్నారులు గాయాలు. ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్ వేడుక నుంచి తిరుగు ప్రయాణంలో ప్రమాదం.

కర్నూలు బస్సు ప్రమాదం వెనుక దాగున్న భయంకర నిజాలు – 19 మంది ప్రాణాలు బలిగొన్న రహస్యాలు వెలుగులోకి

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం వెనుక దాగున్న నిజాలు బయటపడ్డాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, ఇతర బస్సు డ్రైవర్ల మానవత్వలేమి, మిస్సయిన సెల్‌ఫోన్ ట్విస్ట్ – మొత్తం వివరాలు చదవండి.