మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో మానవత్వం మర్చిపోయిన ఘటన. ఆధార్ కార్డు లేకపోవడంతో రోగిని చేర్చుకోలేదు. రెండు రోజుల పాటు వైద్యం లేక ఇబ్బంది పడిన రోగిని మార్చూరీలో ఉంచారు, తరువాత కదలికలు కనిపించడంతో సంచలనం.