ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుల్లో మార్పులు, స్మార్ట్ కార్డుల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 31 వరకు మార్పులు, “మన మిత్ర” యాప్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.