తెలంగాణలో రేవంత్‌రెడ్డి పాలనపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందే ఇచ్చిన హామీల అమలు, మంత్రుల మధ్య విభేదాలు, బీసీ రిజర్వేషన్ల సమస్యల కారణంగా పార్టీకి తీవ్రమైన ప్రతికూలత ఏర్పడినట్లు విశ్లేషణ.