₹1 లక్ష కోట్ల పెట్టుబడితో గూగుల్ సబ్సిడరీ రెయిడన్ విశాఖలో ఏఐ హబ్ ఏర్పాటు చేయనుంది. నారా లోకేష్ కృషితో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు విశాఖను ప్రపంచ ఐటీ మ్యాప్‌పై నిలబెట్టనుంది.