హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలతో ముగిసింది. రాష్ట్ర అభివృద్ధి, పారదర్శక పాలన, రైతు సంక్షేమం, యువత ప్రోత్సాహం వంటి అంశాలపై మంత్రివర్గం దృష్టి సారించింది. […]