ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన ఉత్తర్ ప్రదేశ్ యువకుడు మోసపోయి ఎడారిలో చిక్కుకున్నాడు. “ప్లీజ్ హెల్ప్ మీ” అంటూ ప్రధాని మోదీని వేడుకున్న వీడియో వైరల్ అయింది. భారత ఎంబసీ రక్షణ చర్యలు ప్రారంభించింది.