కూటమి ప్రభుత్వం ఫోకస్‌తో అమరావతి అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. విజయవాడ–గుంటూరులో రియల్ ఎస్టేట్ బూమ్, కొత్త అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులు ప్రారంభం.