ఆంధ్రప్రదేశ్ స్థానిక క్రీడాకారిణి సూర్య చరిష్మ 87వ నేషనల్ బ్యాడ్మింటన్‌లో మహిళల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచి కొత్త చరిత్ర రాశింది. మహిళా జట్టు రజతం కూడా అభినందనీయం.