మధ్యప్రదేశ్‌ పాఠశాలలో విద్యార్థులకు పేపర్‌లో భోజనం – వీడియో వైరల్, రాహుల్ గాంధీ ఆగ్రహం

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు న్యూస్‌పేపర్ ముక్కల్లో మధ్యాహ్న భోజనం వడ్డించడం పెద్ద వివాదానికి దారితీసింది. రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం – ఇండియా బ్లాక్ అభ్యర్థిపై భారీ మెజారిటీ

ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ దేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిపై భారీ మెజారిటీ సాధించారు. ఆయన రాజకీయ ప్రయాణం, గవర్నర్ పదవులు, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార వివరాలు తెలుసుకోండి.

తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమంపై బండి సంజయ్ స్పందన

తెలంగాణలో “మార్వాడీ గో బ్యాక్” ఉద్యమంపై బండి సంజయ్ తొలిసారి స్పందించారు. వ్యాపారులపై కుట్రలు జరుగుతున్నాయన్నారు. అలాగే ఓట్ల చోరీ ఆరోపణలపై కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు.