జైపూర్ వ్యాపారవేత్త రాహుల్ తనేజా తన కొడుకు ఆడి కారు కోసం రూ.31 లక్షలకు వీఐపీ నంబర్ కొనుగోలు చేశారు. ఆటో డ్రైవర్గా ప్రారంభమైన ఆయన జీవితం ఎలా కోటీశ్వరుడిగా మారిందో తెలుసుకోండి.
Tag: రాజస్థాన్ వార్తలు
జోధ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం – 18 మంది మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఫలోడి సమీపంలోని మటోడా వద్ద టెంపో ట్రావెలర్ రోడ్డుపక్కన నిలిచిన ట్రక్కును ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై సీఎం భజన్లాల్ శర్మ స్పందించి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.