ఆటో డ్రైవర్ నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన రాహుల్ తనేజా – కొడుకి కోసం రూ.31 లక్షల ఫ్యాన్సీ కారు నంబర్ కొనుగోలు

జైపూర్ వ్యాపారవేత్త రాహుల్ తనేజా తన కొడుకు ఆడి కారు కోసం రూ.31 లక్షలకు వీఐపీ నంబర్ కొనుగోలు చేశారు. ఆటో డ్రైవర్‌గా ప్రారంభమైన ఆయన జీవితం ఎలా కోటీశ్వరుడిగా మారిందో తెలుసుకోండి.

జోధ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 18 మంది మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఫలోడి సమీపంలోని మటోడా వద్ద టెంపో ట్రావెలర్ రోడ్డుపక్కన నిలిచిన ట్రక్కును ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై సీఎం భజన్‌లాల్ శర్మ స్పందించి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.