అమరావతిలో భవనాలు, రోడ్లు, అధికారులు, మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ప్రస్తుత భవనాలు 2025 మార్చికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. పూర్తి వివరాలు ఈ కథనంలో.