ఏపీ మండ‌లి చైర్మ‌న్‌కు హైకోర్టు 4 వారాల గడువు: జయ మంగళ రమణ రాజీనామా

ఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజును ఉద్దేశించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జయ మంగళ వెంకట రమణ రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు.

జనసేనలో క్రమశిక్షణ కీలకం – 2029 ఎన్నికల దిశగా నిర్ణయాత్మక అడుగులు

2029 ఎన్నికల లక్ష్యంగా జనసేన కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి క్రమశిక్షణకు విఘాతం కలిగించే నేతలను పక్కన పెడుతూ పవన్ కళ్యాణ్ కీలక సంకేతాలు పంపుతున్నారు.